ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వెంకటాపురం ముఖ్యులతో సమావేశం

Spread the love

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, సింగిల్ విండో ఛైర్మన్ మర్రి రంగారావులతో కలిసి ములుగు జిల్లా వెంకటాపురంలో సాయంత్రం బీఆర్ఎస్ ముఖ్యులతో సమావేశమయ్యారు

Print Friendly, PDF & Email

You cannot copy content of this page